--:-- | Today 28°C · Weather
Breaking

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు న్యాయం చేయాలి". -కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక డిమాండ్

Jun 26, 2026 4:02 1 views 1

Description

"

జూన్ 8న విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి నష్టపరిహారం, క్షతగాత్రులకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని
ప్రమాదంపై జ్యుడీషియల్ ఎంక్వైరీ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరింది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను నిలిపివేసి, ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది.
📌 జూన్ 29 – రాష్ట్రవ్యాప్తంగా ప్రెస్‌మీట్లు
📌 జూలై 3 – జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు
**న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది.**

Related Videos