--:-- | Today 28°C · Weather
Breaking

రాజశేఖర్ రెడ్డి 17వా వర్ధంతి సందర్భంగా వృద్ధులకు భోజనం వితరణ కార్యక్రమం

Sep 2, 2026 8:39 38 views 3

Description

విశాఖ, అక్కయ్యపాలెం ప్రియదర్శిని ఓల్డ్ ఏజ్ హోమ్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వా వర్ధంతి సందర్భంగా వృద్ధులకు భోజనం వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గొల్ల బాబురావు (రాజ్యసభ సభ్యులు ) ,Gv రవి రాజు మీడియా తో మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్మనీయంగా ఉండే నేతగా వర్ణించారు ఈరోజు 108 గాని, ఆరోగ్యశ్రీ గాని , ఇలాంటి గొప్ప పథకాలు ప్రవేశపెట్టినా గొప్ప నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వర్ణించారు...

Related Videos

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Sep 12, 2026

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.

*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…

Watch Now