--:-- | Today 28°C · Weather
Breaking

గత 15 సంవత్సరాల బట్టి ఈ గణేష్ మహోత్సవాలు జరుపుతున్నాము

Sep 18, 2026 3:39 3 views 1

Description

నమస్కారం అండి.
మేము ఈ సంపత్ వినాయక సిటీ ఫుట్‌పాత్ చిల్లర వర్తక సంక్షేమ సంఘం సంఘ సభ్యులం మాట్లాడుతున్నాం. గత 15 సంవత్సరాల బట్టి ఈ గణేష్ మహోత్సవాలు జరుపుతున్నాము. 18 సంవత్సరాల బట్టి ఇదే ఫుట్‌పాత్ మీద మేము వ్యాపారం చేసుకుంటూ, ఎంతో మంది ప్రతి సంవత్సరం 2,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నాము, చేస్తున్నాము. మాకు ఈ ప్రభుత్వం తరపున మాకు ఒక షెల్టర్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి మన ఈ కూటమి ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేసుకుంటూ... ఈ యొక్క వ్యాపారం మీదే ఈ యొక్క మేము 15 మంది కుటుంబ సభ్యులందరం కూడా వ్యాపారం పైన ఆధారపడి ఉన్నాం కాబట్టి, దయచేసి ప్రభుత్వం వారు మాకు షెల్టర్ కల్పించాలని కోరుతున్నాం. ఇలాగే ఈ యొక్క 100 ఏళ్ల పాటు మా యొక్క వినాయకుడి మహోత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం.
ఇక సంఘానికి అధ్యక్షులైన భీంపల్లి రాము గారు, గౌరవాధ్యక్షులైన నాయకులు శ్రీను గారు, సెక్రటరీ అయిన సుంకర నాగేశ్వరరావు గారు మరియు సంఘ సభ్యులందరికీ కూడానూ ఈ యొక్క కార్యక్రమానికి పూర్తి సహకరించారు.
మీరు ఇచ్చిన పేర్ల జాబితా తెలుగులో:
ఎన్. శ్రీను
బి. రాము
ఎస్. నాగేశ్వరరావు
డి. దివాకర్
గ్రంథి శ్రీనివాసరావు
ఎ. కామరాజు
(సభ్యులు / Members)

Related Videos

యువ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సంపూర్ణ ప్రోత్సాహం*
Sep 18, 2026

యువ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సంపూర్ణ ప్రోత్సాహం*

*యువ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సంపూర్ణ ప్రోత్సాహం* *ఉత్తరాంధ్ర యువతకు అపార ఉపాధి అవకాశాలు* *జనసేన అధ్యక్షులు ..దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్…

Watch Now
కూటమి ప్రభుత్వం వచ్చాకే రాష్ట్ర అభివృద్ధి.. వైసీపీ తప్పుడు ప్రచారం మానుకోవాలి.. ఎమ్మెల్యే వంశీకృష్ణ
Sep 17, 2026

కూటమి ప్రభుత్వం వచ్చాకే రాష్ట్ర అభివృద్ధి.. వైసీపీ తప్పుడు ప్రచారం మానుకోవాలి.. ఎమ్మెల్యే వంశీకృష్ణ

*కూటమి ప్రభుత్వం వచ్చాకే రాష్ట్ర అభివృద్ధి.. వైసీపీ తప్పుడు ప్రచారం మానుకోవాలి.. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్* కూటమి ప్రభుత్వం అధికారంలోకి…

Watch Now